వార్తలకు తిరిగి వెళ్లండి
వారణాసి ఎయిర్పోర్టులో మంత్రి రామ్మోహన్ నాయుడు సమీక్ష
రమేష్ బాబు Jun 25, 2026 5:39 AM అల్ ఇండియా 4 viewsabout 24 hours ago
కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వారణాసి విమానాశ్రయంలో నిర్మాణంలో ఉన్న కొత్త టెర్మినల్ పనులను స్వయంగా పరిశీలించారు. ‘సంగం’ యాప్ ద్వారా పనుల ప్రత్యక్ష పురోగతిని ఆయన లైవ్లో సమీక్షించారు.
ఈ ప్రాజెక్ట్ పనులు ఇప్పటికే 48 శాతం పూర్తయ్యాయి. సాంకేతికత ఆధారంగా ప్రాజెక్టులను పర్యవేక్షిస్తూ కేంద్ర ప్రభుత్వం దేశీయ విమానయాన రంగాన్ని వేగంగా విస్తరిస్తోంది.
Comments
Loading comments...