వార్తలకు తిరిగి వెళ్లండి
కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వారణాసి విమానాశ్రయంలో నిర్మాణంలో ఉన్న కొత్త టెర్మినల్ పనులను స్వయంగా పరిశీలించారు. ‘సంగం’ యాప్ ద్వారా పనుల ప్రత్యక్ష పురోగతిని ఆయన లైవ్లో సమీక్షించారు.
ఈ ప్రాజెక్ట్ పనులు ఇప్పటికే 48 శాతం పూర్తయ్యాయి. సాంకేతికత ఆధారంగా ప్రాజెక్టులను పర్యవేక్షిస్తూ కేంద్ర ప్రభుత్వం దేశీయ విమానయాన రంగాన్ని వేగంగా విస్తరిస్తోంది.
Comments
Loading comments...

