వార్తలకు తిరిగి వెళ్లండి
రేవంత్ రెడ్డి మధిర సభ రద్దు

ఖమ్మం జిల్లా మధిరలో మంగళవారం జరగాల్సిన సీఎం రేవంత్ రెడ్డి ‘రైతు ఆశీర్వాద సభ’ వర్షాల కారణంగా రద్దయింది.
ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో నిర్వహించి, రైతుభరోసా నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Comments
Loading comments...