వార్తలకు తిరిగి వెళ్లండి
మూసీ ప్రాజెక్టు: నిర్వాసితులకు ప్రభుత్వం భరోసా

మూసీ ప్రాజెక్టు బాధితులకు అన్యాయం జరగనివ్వమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్పష్టం చేశారు. భూసేకరణను మానవీయ కోణంలో చేపట్టాలని, ఇళ్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని అధికారులను ఆయన ఆదేశించారు.
భూములు కోల్పోయే వారికి పరిహారం మరియు పునరావాస కల్పనలో ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడదని మంత్రి తేల్చిచెప్పారు. ఈ ప్రక్రియను పారదర్శకంగా, బాధితులకు మేలు జరిగేలా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
Comments
Loading comments...