వార్తలకు తిరిగి వెళ్లండి

రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధిని విస్మరించి, తన పదవిని కాపాడుకునేందుకు ఢిల్లీ పర్యటనలకే పరిమితమయ్యారని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో సీఎం విఫలమయ్యారని ఆయన తీవ్రంగా విమర్శించారు.
మహిళలకు రూ. 2,500 ఇస్తామన్న హామీని నెరవేర్చాలని, లేదంటే తాను రాజకీయాల నుండి వైదొలుగుతానని కేటీఆర్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో అప్పులు పెరిగాయని, రేవంత్ పాలనలో స్థిరాస్తి రంగం కుప్పకూలిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

