Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరద ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ

ధీరజ్ రెడ్డి Jul 26, 2026 10:23 PM అల్ ఇండియా about 1 hour ago
వరద ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ - Udayam Digital
అస్సాంలో వరద పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటుండగా, ప్రభావిత జిల్లాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు. వరదల సమయంలో ముందుజాగ్రత్తగా నిలిపివేసిన విద్యుత్ సరఫరాను భద్రతా తనిఖీల అనంతరం శివసాగర్, జోర్హాట్, చరైదేవో, ధుబ్రీ, బొంగైగావ్ తదితర జిల్లాల్లో దశలవారీగా పునరుద్ధరిస్తున్నట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...