వార్తలకు తిరిగి వెళ్లండి
సత్లుజ్పై జీ5 స్పందన

Photo Gallery
జీ5లో విడుదలైన ‘సత్లుజ్’ చిత్రం 48 గంటల్లోనే తొలగిపోవడం వివాదాస్పదమైంది. ఈ మూవీని తిరిగి అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని జీ5 పేర్కొంది.
సినిమా పైరసీని ఎవరూ ప్రోత్సహించవద్దని ఓటీటీ వేదిక విజ్ఞప్తి చేసింది. దిల్జిత్ దొసాంజే ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం సెన్సార్ సమస్యల కారణంగా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదలైంది.
Comments
Loading comments...