వార్తలకు తిరిగి వెళ్లండి
అయోధ్యలో అమితాబ్ స్థలం

Photo Gallery
అయోధ్యలో 15 వేల చదరపు అడుగుల స్థలాన్ని బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కొనుగోలు చేశారు. ‘ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా’ సంస్థ ద్వారా సుమారు రూ. 15 కోట్ల విలువైన ఈ భూమిని ఆయన దక్కించుకున్నారు.
గతేడాది ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడే అమితాబ్ నేరుగా సంప్రదించి, మరుసటి రోజే పూర్తి నగదు చెల్లించి భూమిని కొనుగోలు చేసినట్లు ఆ సంస్థ ఛైర్మన్ అభినందన్ లోధా వెల్లడించారు.
Comments
Loading comments...