Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్వాడీలకూ తల్లికి వందనం

అమరేష్ గౌడ్ Jul 18, 2026 8:53 AM అమరావతిabout 1 hour ago
అంగన్వాడీలకూ తల్లికి వందనం - Udayam Digital
రాష్ట్రంలోని 47,555 మంది గ్రామీణ, గిరిజన ప్రాంతాల అంగన్వాడీ సిబ్బందికి 'తల్లికి వందనం' పథకాన్ని వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఉన్న రూ.10 వేల నెలవారీ ఆదాయ పరిమితి నిబంధన వల్ల వీరికి ఈ పథకం అందలేదు. తాజా నిర్ణయంతో ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకునే అంగన్వాడీ సిబ్బంది పిల్లలకు రూ.13 వేల చొప్పున ఆర్థిక సాయం అందనుంది.

Comments

G
Loading comments...