వార్తలకు తిరిగి వెళ్లండి
ఆంధ్రప్రదేశ్Breaking
వారి అంత్యక్రియల సాయం రూ.20 వేలకు పెంపు

మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో పనిచేస్తూ మరణించే ఔట్సోర్సింగ్ సిబ్బంది అంత్యక్రియల ఖర్చులను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మృతుల కుటుంబసభ్యులకు గతంలో ఇచ్చే రూ.15 వేల సహాయాన్ని రూ.20 వేలకు పెంచింది.
ఈ మొత్తాన్ని ఆయా అర్బన్ లోకల్ బాడీల జనరల్ ఫండ్స్ నుంచే భరించాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో వేలాది మంది సిబ్బంది కుటుంబాలకు ఊరట కలగనుంది.
Comments
Loading comments...