వార్తలకు తిరిగి వెళ్లండి
గుంటూరు అమానుష ఘటనపై కేసు నమోదు

గుంటూరులో నీళ్ల గొడవలో మహిళ దుస్తులు చించేసి దాడి చేసిన ఘటన కలకలం రేపింది. స్థానిక టీడీపీ నేత వెంకటరమణమూర్తి, అతని కుటుంబసభ్యులు ఈ అమానవీయ చర్యకు పాల్పడ్డారు.
బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. తీవ్రంగా స్పందించిన ఎమ్మెల్యే గళ్లా మాధవి సదరు టీడీపీ నేతను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
Comments
Loading comments...