వార్తలకు తిరిగి వెళ్లండి

లెబనాన్లో ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా పోరాడుతున్న హెజ్బొల్లాకు ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ పూర్తి మద్దతు ప్రకటించారు. అమెరికా ఆగడాలను అరికట్టేందుకు ప్రతిఘటించడమే ఏకైక మార్గమని స్పష్టం చేశారు.
ఇజ్రాయెల్ సైనిక చర్య ఆగినప్పుడే అమెరికాతో సంఘర్షణ ముగుస్తుందని ఆయన తెలిపారు. ఈ మేరకు హెజ్బొల్లా నాయకులను ఉద్దేశించి ఎక్స్ వేదికగా ఈ వ్యూహాత్మక సందేశాన్ని వెలువరించారు.
Comments
Loading comments...

