వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా విద్యుత్ శాఖలో 125 మంది జూనియర్ లైన్మెన్ల బదిలీలు చేపట్టాలని ఉద్యోగులు కోరుతున్నారు. అసిస్టెంట్ లైన్మెన్లుగా పదోన్నతి పొంది రెండేళ్లు గడిచినా బదిలీలు జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పదోన్నతికి ముందు ఒకేచోట ఐదేళ్లు పనిచేసిన వారు కుటుంబాలకు దూరంగా ఉంటున్నామని తెలిపారు. బదిలీల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
Comments
Loading comments...

