వార్తలకు తిరిగి వెళ్లండి

మాచర్లలోని నెహ్రునగర్లో హిందూ స్మశాన వాటికకు స్థలం కేటాయించాలని స్థానికులు కోరినట్లు బీజేపీ జిల్లా కార్యదర్శి గంజర్ల ఆదిలక్ష్మి తెలిపారు. జనవారధి కార్యక్రమంలో ప్రజల నుంచి ఈ మేరకు వినతులు అందినట్లు చెప్పారు.
సుమారు 10 వేల జనాభా ఉన్న ప్రాంతానికి స్మశాన వాటిక అవసరమని పేర్కొన్నారు. రేషన్ షాపు ఏర్పాటు చేయాలంటూ కూడా ప్రజలు వినతులు సమర్పించినట్లు తెలిపారు.
Comments
Loading comments...

