Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహాలక్ష్మి అమ్మవారి ఆలయ తలుపులకు మరమ్మత్తులు

శ్రీజ రెడ్డి Jul 11, 2026 11:32 AM నిజామాబాద్ 5 viewsabout 1 hour ago
మహాలక్ష్మి అమ్మవారి ఆలయ తలుపులకు మరమ్మత్తులు - Udayam Digital
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని మహాలక్ష్మి అమ్మవారి ఆలయ తలుపులకు VDC చైర్మన్ ఆర్మూర్ రంజిత్ ఆధ్వర్యంలో శనివారం మరమ్మత్తులు పూర్తి చేశారు. ఆలయ భద్రత, భక్తుల సౌకర్యార్థం చేపట్టిన ఈ సేవలను అభినందిస్తూ విలేజ్ కమిటీ సభ్యులు, గ్రామస్థులు ఆయనను కొనియాడారు.

Comments

G
Loading comments...