వార్తలకు తిరిగి వెళ్లండి
ఎమ్మెల్యే కాలే యాదయ్య ముట్టడి

షాబాద్లో హత్యకు గురైన బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ బంధువులు, స్థానికులు పోలీస్ స్టేషన్ వద్ద భారీ ధర్నాకు దిగారు. నిందితుడిని తమకు అప్పగించాలంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో పరామర్శించేందుకు వచ్చిన ఎమ్మెల్యే కాలే యాదయ్యను ప్రజలు ముట్టడించారు. 'గో బ్యాక్' నినాదాలతో తిరగబడటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారి ఆయన వెనుదిరిగారు.
Comments
Loading comments...