వార్తలకు తిరిగి వెళ్లండి

రెంటచింతల మండలంలో 6,569 మంది లబ్ధిదారులకు రూ.2.91,05,500 మేర పింఛన్ల పంపిణీ ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఉదయం 11 గంటలకే 81 శాతం పంపిణీ పూర్తయిందని సచివాలయ అధికారి నారాయణ తెలిపారు.
ఊరిలో అందుబాటులో లేని వారికి ఈ నెల 5న సచివాలయంలో పింఛన్ అందజేస్తామని, అర్హులందరికీ పింఛన్ ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని శ్రీనివాసరావు పేర్కొన్నారు.
Comments
Loading comments...

