Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రైనేజీలో మట్టి పూర్తిగా తొలగించాలి: కమిషనర్

Follow Udayam on Google
మహేష్ కుమార్ Aug 12, 2026 4:19 PM ఖమ్మంGeneral
డ్రైనేజీలో మట్టి పూర్తిగా తొలగించాలి: కమిషనర్ - Udayam
ఖమ్మం 4వ డివిజన్‌లో మున్సిపల్‌ కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్య బుధవారం ఆకస్మికంగా పర్యటించారు. పారిశుధ్య నిర్వహణ, ఇంటింటి చెత్త సేకరణ, డ్రైనేజీ కాలువల శుభ్రతను పరిశీలించారు. కాలువల్లో పేరుకుపోయిన చెత్త, మట్టిని పూర్తిగా తొలగించాలని అధికారులను ఆదేశించారు. చెత్త సేకరణకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు.

Comments

G
Loading comments...