Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీ నిరసనల పోస్టులు తొలగించండి: ఎక్స్‌ను కోరిన పోలీసులు

Follow Udayam Digital on Google
రవళి దేవి Jul 29, 2026 11:49 AM అల్ ఇండియా జాతీయ
ఢిల్లీ నిరసనల పోస్టులు తొలగించండి: ఎక్స్‌ను కోరిన పోలీసులు - Udayam Digital
రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారిని కించపరిచేలా ఢిల్లీ నిరసనలపై పోస్ట్ చేసిన వీడియోలను తొలగించాలని, వాటిని అప్‌లోడ్ చేసిన అకౌంట్ల వివరాలు ఇవ్వాలని ఎక్స్ సంస్థను పోలీసులు కోరారు. దర్యాప్తులో భాగంగా ఆ అకౌంట్ల లాగిన్ రికార్డులు, యూజర్ వివరాలు అందించాలని లేఖ రాశారు. తప్పుడు కథనాలు వ్యాప్తి చేస్తున్న పాకిస్థాన్‌కు చెందిన 400 సోషల్ మీడియా అకౌంట్లను గుర్తించినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...