వార్తలకు తిరిగి వెళ్లండి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వర దేవస్థానంలో ఆలయాల తొలగింపు పనులు తుది దశకు చేరుకున్నాయి. గతంలో నిర్మించిన రూ.కోటి విలువైన అనివెట్టి మండపాన్ని మంగళవారం తొలగించారు.
గర్భగుడి ముందున్న ప్రధాన మండపం, ఉత్తర రాజగోపురం తొలగింపు పనులు కూడా కొనసాగుతున్నాయి. బుధవారం గర్భగుడి తొలగింపునకు ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం.
Comments
Loading comments...

