వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాభావంతో ఎండిపోతున్న వెదపొలాలకు గత రెండు రోజులుగా కురిసిన వర్షం ఊరటనిచ్చింది. పొలాల్లో తేమ పెరగడంతో పంట కొంతవరకు కోలుకుంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 27న 20.7, 28న 12.5 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ఇప్పటికే 26 వేల హెక్టార్లలో వెదసాగు చేపట్టగా, ఈ వర్షాలు పంటకు మేలు చేస్తాయని వ్యవసాయ వర్గాలు పేర్కొన్నాయి.
Comments
Loading comments...
