వార్తలకు తిరిగి వెళ్లండి

రిలయన్స్ జియో ఐపీఓను తీసుకువచ్చేందుకు కంపెనీ సిద్ధమవుతోంది. సుమారు రూ. 36 వేల నుంచి 40 వేల కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంగా, రిలయన్స్ ఏజీఎంకు ముందే సెబీకి ముసాయిదా పత్రాలను సమర్పించే అవకాశం ఉందని సమాచారం.
ఈ శుక్రవారం జరగనున్న రిలయన్స్ ఏజీఎంలో జియో ఐపీఓతో పాటు రిటైల్ వ్యాపార విస్తరణపై కీలక ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది. మార్కెట్ పరిస్థితులు అనుకూలిస్తుండటంతో, కంపెనీ తన భవిష్యత్తు ప్రణాళికలను ఈ సమావేశంలో వెల్లడించనుంది.
Comments
Loading comments...
