Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో రిలయన్స్‌ భారీ పెట్టుబడి

Follow Udayam on Google
vihar Aug 21, 2026 12:55 PM జాతీయంవాణిజ్యం
ఏపీలో రిలయన్స్‌ భారీ పెట్టుబడి - Udayam
ఆంధ్రప్రదేశ్‌లో భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్‌ (యూసీజీ) సముదాయాన్ని అభివృద్ధి చేసేందుకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రూ.2.73 లక్షల కోట్ల పెట్టుబడిని ప్రతిపాదించింది. రాబోయే 30 ఏళ్లలో ఈ పెట్టుబడి పెట్టనున్నట్లు సమాచారం. భూగర్భ బొగ్గును సింగ్యాస్‌గా మార్చి హైడ్రోజన్‌, మెథనాల్‌, అమ్మోనియా, సింథటిక్‌ నేచురల్‌ గ్యాస్‌ ఉత్పత్తి చేయడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.

Comments

G
Loading comments...