వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్లో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పరిశ్రమ పునరుద్ధరణ కోసం చేపట్టిన రిలే దీక్షలు మూడో రోజుకు చేరాయి. సెప్టెంబర్ 10 వరకు దీక్షలు కొనసాగిస్తామని సాధన కమిటీ నాయకులు తెలిపారు.
కేంద్రం పరిశ్రమ పునరుద్ధరణకు సిద్ధంగా ఉన్నా స్థానిక బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు అడ్డుకుంటున్నారని వారు ఆరోపించారు. సీసీఐ కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమన్నారు.
Comments
Loading comments...

