వార్తలకు తిరిగి వెళ్లండి

బయ్యారం పెద్ద చెరువు నీటిని ఆరుతడి పంటలకు వెంటనే విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ డిమాండ్ చేశారు. తహశీల్దార్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు.
చెరువు నిండినా పంటలకు నీరు ఇవ్వకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యమని హరిప్రియ ఆరోపించారు. వెంటనే నీరు విడుదల చేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు.
Comments
Loading comments...

