వార్తలకు తిరిగి వెళ్లండి
'తల్లికి వందనం' నిధుల విడుదల

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'తల్లికి వందనం' పథకం నిధులను జులై 22న లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మెగా PTM వాయిదా పడటంతో అదే రోజు నిధులు విడుదల చేయాలని భావిస్తున్నారు.
ఈ ఏడాది దాదాపు 68 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుండగా, సుమారు రూ.9 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా. అయితే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Comments
Loading comments...