వార్తలకు తిరిగి వెళ్లండి

నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని బిఆర్ఎస్వి నాయకులు రత్నాకర్ విమర్శించారు. గంభీరావుపేట మండల కేంద్రంలో గురువారం మీడియాతో మాట్లాడారు.
నిరుద్యోగులు జేఏసీ పిలుపు మేరకు ధర్నాకు వెళుతుంటే బిఆర్ఎస్వి నాయకులు అరెస్టు చేయడాన్ని ఖండించారు.
Comments
Loading comments...

