Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేషన్ కార్డులు పంపిణీ చేసిన సర్పంచ్

Follow Udayam on Google
babu varun Aug 21, 2026 3:00 PM రాజన్న సిరిసిల్లGeneral
రేషన్ కార్డులు పంపిణీ చేసిన సర్పంచ్ - Udayam
ముస్తాబాద్ మండల కేంద్రంలోని శివకేశవ ఆలయం వద్ద అర్హులైన లబ్ధిదారులకు నూతన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. సర్పంచ్ మట్ట వెంకటేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏళ్ల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. స్మార్ట్ కార్డులతో సంక్షేమ పథకాలు సులభంగా అందుతాయని తెలిపారు. ఉపసర్పంచ్ విజయ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...