Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేషన్ బియ్యం అమ్మినా , కొన్నా కఠిన చర్యలు తప్పవు

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 01, 2026 12:58 PM విజయనగరంGeneral
రేషన్ బియ్యం అమ్మినా , కొన్నా కఠిన చర్యలు తప్పవు - Udayam
ప్రబుత్వం సరఫరా చేస్తున్న రేషన్‌ బియ్యం విక్రయించినా, కొనుగోలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని CSDT మూర్తి హెచ్చరించారు. మంగళవారం విజయనగరం జిల్లా గంట్యాడ MRO కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ. ఈనెల 15 లోగా రేషన్‌ కార్డుదారులు e - kyc పూర్తి చేసుకోవాలని సూచించారు.అలా చేయని కార్డులకు రేషన్‌ నిలిపివేస్తామని తెలిపారు. డీలర్లు సమయపాలన పాటిస్తూ సక్రమమైన తూకంతో సరకులు పంపిణీ చేయాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...