వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ సీఎం YS రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని బుధవారం వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వైసీపీ నియోజకవర్గ ఇంచార్జ్ చింతాడ రవికుమార్ తెలిపారు.
ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ఆముదాలవలస నియోజకవర్గంలోని 4 మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఆయా మండల కేంద్రాల్లోని YSR విగ్రహాలకు నివాళులర్పించాలని పేర్కొన్నారు.
Comments
Loading comments...

