వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదివారం తుళ్లూరుకు రానున్నారని ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు మున్నంగి నాగరాజు తెలిపారు. పొన్నెకల్లుకు చెందిన చీకటి గోపి మృతి కేసులో డీఎస్పీ అసత్యాలు చెప్పారని ఆరోపించారు.
వాస్తవాలను వెల్లడించేందుకే ఈ పర్యటనలో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

