వార్తలకు తిరిగి వెళ్లండి

టీయూడబ్ల్యూజే హెచ్–143 సభ్యత్వ నమోదు కార్యక్రమం రేపు ఉదయం 10 గంటలకు పటాన్చెరు ఐబీ గెస్ట్హౌస్లో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలోని జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
Comments
Loading comments...

