Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు మంత్రి పొంగులేటి పర్యటన వివరాలు

Follow Udayam on Google
madhu Aug 30, 2026 12:14 PM ములుగుGeneral
రేపు మంత్రి పొంగులేటి పర్యటన వివరాలు - Udayam
మహబూబాబాద్ జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం పర్యటించనున్నారు. ఉదయం 10:30 గంటలకు కేసముద్రంలో 11/33 కె.వి విద్యుత్ సబ్ స్టేషన్ శంకుస్థాపన, 11:30 కు మున్సిపాలిటీ బిల్డింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన, 11:45 కు ఇనుగుర్తి, సీరోల్, దంతాలపల్లి శిలాఫలకాల ఆవిష్కరణ, అనంతరం కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహిస్తారని అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...