Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్

Follow Udayam on Google
B RAJESH Aug 30, 2026 10:37 PM విజయనగరంGeneral
రేపు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ - Udayam
ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, ప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ (ప్రజావాణి) నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొని వినతులు స్వీకరిస్తారని, అర్జీదారులు పూర్తి సమాచారంతో రావాలని కోరారు.

Comments

G
Loading comments...