వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 5 న విజయనగరం జిల్లా చీపురుపల్లి మండల పరిషత్ ప్రాంగణంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు ఉపాధ్యాయ సంఘాల నాయకులు వి.రవీంద్ర నాయుడు తెలిపారు.
ఈ మేరకు శుక్రవారం స్తానిక ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మండలంలోని ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొంటారని ఆయన తెలిపారు
Comments
Loading comments...

