వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ కుష్టు నిర్మూలన కార్యక్రమంలో భాగంగా సంతకవిటి మండలంలో రేపటి నుంచి 24 వరకు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు MPDO శ్రీనివాసరావు, డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ తెలిపారు.
ఈ మేరకు దీనికి సంబంధించిన వాల్పోస్టర్లను గురువారం ఆవిష్కరించారు.వారు మాట్లాడుతూ అనుమానితులను గుర్తించి పరీక్షలు, MDT చికిత్స అందిస్తామని ప్రజలంతా సర్వే బృందాలకు సహకరించి, వ్యాధి రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నారు.
Comments
Loading comments...

