వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని గుంటూరు మీదుగా రెండు స్పెషల్ రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. మచిలీపట్నం-షిమోగ్గా టౌన్ స్పెషల్ రైలు ఈ నెల 30న మధ్యాహ్నం 3.55కు మచిలీపట్నంలో బయలుదేరి షిమోగ్గా చేరుకుంటుంది.
అలాగే, షిమోగ్గా టౌన్-మచిలీపట్నం స్పెషల్ రైలు సెప్టెంబర్ 2న సాయంత్రం 5.40కు షిమోగ్గాలో బయలుదేరి మచిలీపట్నం చేరుకుంటుందని, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Comments
Loading comments...

