వార్తలకు తిరిగి వెళ్లండి

బాల్కొండ మండలం చిట్టాపూర్ గ్రామంలో రేణుక ఎల్లమ్మ ఆలయ నిర్మాణం కోసం లింగన్న పాటిల్ కుమారుడు వెంకటేష్ తన సొంత స్థలాన్ని గౌడ సంఘానికి కేటాయించారు.
ఈ సందర్భంగా గౌడ సంఘం సభ్యులు వెంకటేష్కు ప్రత్యేక పూజలు నిర్వహించి ఘనంగా సన్మానించారు. ఆయన కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని, రేణుక ఎల్లమ్మ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

