Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శస్త్ర చికిత్స అనంతరం వేగంగా కోలుకుంటున్నా: వైఎస్‌ షర్మిల

రూపేష్ గౌడ్ Jul 26, 2026 11:36 AM అమరావతిabout 1 hour ago
శస్త్ర చికిత్స అనంతరం వేగంగా కోలుకుంటున్నా: వైఎస్‌ షర్మిల - Udayam Digital
ఇటీవల ఉదర శస్త్రచికిత్స చేయించుకున్న ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తాను వేగంగా కోలుకుంటున్నట్లు 'ఎక్స్‌' వేదికగా తెలిపారు. ఈ సమయంలో తన ఆరోగ్యం గురించి ఆరా తీసి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన శ్రేయోభిలాషులు, మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలిపారు. వారి ప్రార్థనలు, ఆత్మీయత తనకు ఎంతో అండగా నిలిచాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...