వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో మక్కజొన్న క్వింటాకు రూ.2,430 ధర పలికింది. మార్కెట్ చరిత్రలోనే ఇది గరిష్ట ధర కావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో మార్క్ఫెడ్ అమ్మకాలలో పడ్డ ఇబ్బందులు లేకుండా, నేరుగా వ్యాపారులకు విక్రయించి వెంటనే నగదు పొందుతున్నారు. దీనివల్ల రైతులకు అదనపు ఆదాయంతో పాటు సమయం కూడా ఆదా అవుతోంది.
Comments
Loading comments...

