వార్తలకు తిరిగి వెళ్లండి
కేసముద్రం మార్కెట్లో ధాన్యానికి రికార్డు ధర

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్ చరిత్రలోనే తొలిసారిగా ధాన్యానికి ఆల్టైమ్ రికార్డు ధర పలికింది. 'జైశ్రీరాం' రకానికి చెందిన పాత ధాన్యానికి క్వింటాకు ఏకంగా రూ. 4,013 లభించడం గమనార్హం.
ఈ-వేలం విధానంలో ఓ వ్యాపారి ఈ రికార్డు ధరకు పంటను దక్కించుకున్నాడు. వర్షాభావ పరిస్థితుల వల్ల సాధారణం కంటే ధాన్యం ధరలు క్వింటాపై రూ. 500 వరకు పెరిగాయి.
Comments
Loading comments...