Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేసముద్రం మార్కెట్‌లో ధాన్యానికి రికార్డు ధర

రేఖ దేవి Jul 22, 2026 10:49 AM మహబూబాబాద్ in about 3 hours
కేసముద్రం మార్కెట్‌లో ధాన్యానికి రికార్డు ధర - Udayam Digital
మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్ చరిత్రలోనే తొలిసారిగా ధాన్యానికి ఆల్‌టైమ్ రికార్డు ధర పలికింది. 'జైశ్రీరాం' రకానికి చెందిన పాత ధాన్యానికి క్వింటాకు ఏకంగా రూ. 4,013 లభించడం గమనార్హం. ఈ-వేలం విధానంలో ఓ వ్యాపారి ఈ రికార్డు ధరకు పంటను దక్కించుకున్నాడు. వర్షాభావ పరిస్థితుల వల్ల సాధారణం కంటే ధాన్యం ధరలు క్వింటాపై రూ. 500 వరకు పెరిగాయి.

Comments

G
Loading comments...