Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

9న ప్రతిభావంతుల విద్యార్థులకు సన్మానం

Follow Udayam on Google
సతీష్ కుమార్ Aug 07, 2026 12:59 PM నెల్లూరుGeneral
9న ప్రతిభావంతుల విద్యార్థులకు సన్మానం - Udayam
జిల్లా శ్రీపద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఈ నెల 9న సన్మానం నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు జానపాటి రామసుబ్బయ్య తెలిపారు. అనంతపురంలోని కిసాన్‌నగర్ డీజీపీ కళ్యాణ మండపంలో ఉదయం 8 గంటల నుంచి కార్యక్రమం జరగనుంది. అంతకుముందు సంఘం కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...