Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పర్వతారోహణలో అసలైన మజా

Follow Udayam on Google
SHRUTHI Sep 01, 2026 8:23 PM జాతీయంGeneral
పర్వతారోహణలో అసలైన మజా - Udayam
వయసుతో సంబంధం లేకుండా 43 ఏళ్ల వయసులో యూరప్‌లోని ఎత్తైన మౌంట్‌ ఎల్బ్రస్‌ను యోగా టీచర్ శివానీ మెహ్రోత్రా అధిరోహించారు. గృహిణిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే పర్వతారోహణపై మక్కువతో ఈ ఘనత సాధించారు. కుటుంబ బాధ్యతలు, కెరీర్ బిజీలో అభిరుచులను పక్కన పెట్టకుండా, ఏడు ఖండాల్లో ఎత్తైన శిఖరాలను అధిరోహించాలనే లక్ష్యంతో ఆమె ముందుకు సాగుతున్నారు.

Comments

G
Loading comments...