వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా ఎస్సై ప్రవళ్లికపై దౌర్జన్యం కేసులో ఏ1గా ఉన్న ఆమదాలవలస వైకాపా ఇన్ఛార్జి చింతాడ రవికుమార్ను పోలీసులు చిలకపాలెం వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఆయన తొమ్మిది రోజులుగా పరారీలో ఉన్నారు.
ఈ ఘటనలో మొత్తం 28 మందిపై కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే అరెస్టయిన తొమ్మిది మంది వైకాపా నేతలకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది.
Comments
Loading comments...
