వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వం పేదలకు సరఫరా చేస్తున్న రేషన్ బియ్యాన్ని కొందరు వ్యాపారులు అక్రమంగా కొనుగోలు చేసి కర్ణాటకకు తరలిస్తున్నట్లు సమాచారం. అక్కడ రైస్మిల్లుల్లో సన్నబియ్యంగా మార్చి విక్రయిస్తున్నారని అధికారులు గుర్తించారు.
ఉమ్మడి జిల్లాలో సరిహద్దు ప్రాంతాల నుంచి అక్రమ రవాణా కొనసాగుతోంది. ఇటీవల 40 టన్నులకు పైగా రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని పలు కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...
