Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేషన్ లబ్ధిదారులకు అలర్ట్

కిషోర్ కుమార్ Jul 17, 2026 6:35 PM హైదరాబాద్about 1 hour ago
రేషన్ లబ్ధిదారులకు అలర్ట్ - Udayam Digital
తెలంగాణలో ఉచితంగా రేషన్ ఈ-కేవైసీ (e-KYC) చేసుకునే గడువు ఈ నెల 31తో ముగియనుందని పౌర సరఫరాల శాఖ లబ్ధిదారులను హెచ్చరించింది. నకిలీ కార్డుల ఏరివేతలో భాగంగా చేపట్టిన ఈ ప్రక్రియను రేషన్ కార్డు, ఆధార్‌తో డీలర్ లేదా మీ సేవలో పూర్తి చేయాలని, లేదంటే రేషన్ నిలిచిపోయే ప్రమాదముందని తెలిపింది.

Comments

G
Loading comments...