Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జీజీహెచ్‌లో అరుదైన శస్త్రచికిత్స

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Jul 30, 2026 6:32 PM ములుగు General
ములుగు జీజీహెచ్‌లో అరుదైన శస్త్రచికిత్స - Udayam
ములుగు జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన 45 ఏళ్ల సుగుణ కడుపులోని 5.2 కిలోల కణితిని వైద్యులు విజయవంతంగా తొలగించారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వైద్య బృందం ఈ శస్త్రచికిత్స చేపట్టింది. ప్రస్తుతం రోగి ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Comments

G
Loading comments...