Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టెండర్లకే పరిమితమైన రామాలయ పనులు

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Jul 11, 2026 12:13 PM కడపGeneral
టెండర్లకే పరిమితమైన రామాలయ పనులు - Udayam
ఒంటిమిట్ట కోదండ రామాలయ గోపురాలు, మండపాలకు మరమ్మతులు చేపట్టేందుకు రూ. 96.85 లక్షల నిధులు మంజూరైనా పనులు ప్రారంభానికి నోచుకోలేదు. టెండర్లు పూర్తయి మూడు నెలలు గడిచినా పురావస్తు శాఖ నిర్లక్ష్యంతో పనులు కాగితాలకే పరిమితమయ్యాయి. వర్షం కురిస్తే ఆలయంలోకి నీరు చేరుతుండటంతో శ్రీవారి పోటులో సరుకులు తడిసిపోతున్నాయని, అధికారులు స్పందించి పునరుద్ధరణ పనులను వెంటనే చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...