వార్తలకు తిరిగి వెళ్లండి

చీర, సాధారణ స్లిప్పర్లతో 3 కి.మీ. మారథాన్లో పాల్గొన్న 47 ఏళ్ల రమాబాయి రణ్వీర్ విజయం సాధించారు. మహారాష్ట్ర బీడ్ జిల్లాకు చెందిన ఆమె వంట పనిచేస్తూ ఇద్దరు కుమార్తెలను పోషిస్తున్నారు.
రేసులో చెప్పులు తెగినా వాటిని చేతిలో పట్టుకుని పరుగెత్తి గెలిచారు. రూ.3 వేల ప్రైజ్మనీని కుమార్తె ఫీజుకు వినియోగిస్తానని తెలిపారు.
Comments
Loading comments...

