వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలూరు క్యాంపు కార్యాలయంలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్కు జెడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మ శ్రీ ప్రసాద్ రాఖీ కట్టారు. అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆత్మీయత, పరస్పర గౌరవం బలపడాలని ఆమె ఆకాంక్షించారు.
కుటుంబ విలువలు, సోదరభావాన్ని పెంపొందించడంలో రాఖీ పౌర్ణమికి ప్రత్యేక స్థానం ఉందని ఆమె చెప్పారు. ఎంపీ మహేష్ కుమార్ చైర్పర్సన్కు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

