Back to feed
ఏపీలో రాజ్యసభ సీట్ల పంపకం: టీడీపీకి మూడు, జనసేనకు ఒకటి
Ravi Singh Jun 05, 2026 8:56 AM అమరావతి 4 viewsabout 2 hours ago

ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి రాజ్యసభ సీట్లను ఖరారు చేసింది. మొత్తం నాలుగు ఖాళీలలో టీడీపీకి మూడు, జనసేనకు ఒక సీటును కేటాయిస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కూటమి భాగస్వామ్య పక్షాల ఏకాభిప్రాయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
జూన్ 9, 12, 15 తేదీల్లో తిరుపతి, అమరావతి, విశాఖపట్నంలో కూటమి బహిరంగ సభలను నిర్వహించనున్నారు.
Comments
Loading comments...